మ‌న జిల్లా మంత్రులు
మ‌న రాజ్యస‌భ స‌భ్యులు
మ‌న శాస‌న‌మండ‌లి స‌భ్యులు
     


 







                             

 

 

 

 

 

 

 

 

>>>ఖాజీపేట‌, వ‌ల్లూరు ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో వ‌చ్చే విద్యా సంవ‌త్సరానికి ప్రవేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. 6,7,8 త‌ర‌గ‌తుల‌కు లాట‌రీ విధానం, ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్సరానికి మార్కుల ఆధారంగా ఎంపిక‌లు జ‌రుగుతాయి. మండ‌ల రిసోర్స్ భ‌వ‌నాల్లో ద‌ర‌ఖాస్తులు పొంద‌వ‌చ్చు. ఆన్‌లైన్ విధానంలోనూ ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ప్రతి త‌ర‌గ‌తికి 80మందిని ఎంపిక చేస్తారు. మే 23వ‌తేదీలోగా ద‌ర‌ఖాస్తులు అంద‌జేయాలి.

జిల్లాలో వేముల మండ‌లం తుమ్మల‌ప‌ల్లె యురేనియం ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభ‌మైంది. భార‌త అణుశ‌క్తి సంఘం ఛైర్మన్ కుమార్ బెన‌ర్జి ఏప్రిల్ 20న‌ లాంఛ‌నంగా ప్రారంభించారు.  
మ‌త సామ‌ర‌స్యానికి ప్రతీక‌గా నిలిచిన క‌డ‌ప అమీన్‌పీర్ ద‌ర్గా విశేషాలతో ఏడ‌వ త‌ర‌గ‌తి సాంఘిక శాస్త్రంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పుస్తకాల్లో పాఠ్యాంశంగా రానుంది.        
క‌డ‌ప జిల్లాలో భారీ నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లో కేసీకాల్వ ఒక‌టి. 92,001ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు నీరందించే ప్రధాన‌ నీటి వ‌న‌రు.           
నల్లమల, ఎర్రమల కొండ‌ల మ‌ధ్య కుందున‌ది ప్రవహించడంతో కుందునాగ‌రిక‌త అని, న‌దికి ఇరువైపులా నల్లరేగడి నేల‌లు ఉండ‌టంతో నల్లరేగడి అని పిలిచేవారు.      

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     © COPYRIGHT 2012 ALL RIGHTS RESERVED KADAPAHISTORY.COM